కవులు - ప్రసిద్ధ కవులు
బమ్మెర పోతన
15 వ శతాబ్దానికి చెందినవారు.
తల్లితండ్రులు: లక్కమాంబ, కేశవ
ఇతను సహజ కవి, సహజ పండితుడిగా పేరు పొందారు.
రచనలు :
వీరభద్ర విజయం, భోగినీ దండకం, భాగవతం, నారాయణ శతకం
|
మారన
|
పాల్కురికి సోమనాథుడు
12 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు దేశికవితోద్యమకారుడిగా, ప్రథమాంధ్ర విప్లవ కవిగా ప్రసిద్ధి పొందారు. ఇతన్ని తెలంగాణ ఆదికవిగా పరిగణిస్తారు. సంస్కృతాంధ్ర కన్నడ భాషల్లో పండితుడైన పాల్కురికి సోమనాథుడు సుమారు 30 రచనలు చేశారు.
సోమనాథుని రచనలు
పద్య కృతులు:
అనుభవ సారం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసాలు, వృషాధిప శతకం
ద్విపద రచనలు :
బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర
సంస్కృత రచనలు :
సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదహరణం
కన్నడ రచనలు :
బసవ రగడ, చిన్న బసవ రగడ, శరణు బసవ రగడ
ఇతర విశేషాలు :
పాల్కురికి సోమనాథుడు ఓరుగల్లు సమీపాన పాలకుర్తి అనే గ్రామంలో జన్మించారు.
తల్లితండ్రులు: శ్రియాదేవి, విష్ణురామి దేవుడు
|
No comments:
Post a Comment